తెలంగాణలో మూడు రోజుల పాటు దంచికొట్టనున్న ఎండలు

by Dishanational2 |
తెలంగాణలో మూడు రోజుల పాటు దంచికొట్టనున్న ఎండలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. పెరుగుతున్నఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి, అందువలన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాలలో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, కాగా రాగల మూడు రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story